చంద్రబాబుపై మంత్రి వేణుగోపాల కృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-08-05T17:41:31+05:30 IST

చంద్రబాబుపై మంత్రి వేణుగోపాల కృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు

చంద్రబాబుపై మంత్రి వేణుగోపాల కృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏలూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కోర్టుల్లో వేసి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయస్థానాలను మభ్యపెట్టడం,  వ్యవస్థలను మేనేజ్ చేయడం తమకున్న అలవాటు అంటూ చంద్రబాబుపై మంత్రి విమర్శలు గుప్పించారు. 

Updated Date - 2020-08-05T17:41:31+05:30 IST