మూడు లక్షల మందికి ఇళ్ళ స్థలాలు

ABN , First Publish Date - 2021-06-30T01:08:38+05:30 IST

జిల్లా డీఆర్సీ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి శ్రీరంగనాధ

మూడు లక్షల మందికి ఇళ్ళ స్థలాలు

గుంటూరు: జిల్లా డీఆర్సీ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి శ్రీరంగనాధ రాజు పాల్గొని మాట్లాడారు. సమావేశంలో వ్యవసాయం, డ్రైనేజ్ ఇతర అంశాలపై చర్చ జరిగిందని ఆయన తెలిపారు.  మూడు లక్షల మందికి ఇళ్ళ స్థలాలు, ఇళ్ళు కట్టించే కార్యక్రమం శరవేగంగా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. వీటిని మోడల్ కాలనీలుగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి శ్రీరంగనాధరాజు తెలిపారు. 


Updated Date - 2021-06-30T01:08:38+05:30 IST