మంత్రి వెలంపల్లి డిశ్చార్జ్
ABN , First Publish Date - 2020-10-22T08:48:30+05:30 IST
మంత్రి వెలంపల్లి డిశ్చార్జ్
అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): రెండోసారి కరోనా బారిన పడి హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేరిన దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు బుధవారం డిశ్చార్జ్ అయ్యారు.