మంత్రులు నిద్ర పోతున్నారు: కోట్ల

ABN , First Publish Date - 2022-01-02T20:32:31+05:30 IST

ఎమ్మిగనూరులో కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హంద్రీ నుంచి

మంత్రులు నిద్ర పోతున్నారు: కోట్ల

కర్నూలు: ఎమ్మిగనూరులో కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హంద్రీ నుంచి 5 టీఎంసీల నీటిని అనంతపురానికి అక్రమంగా తరలించారని విమర్శించారు. జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు నిద్ర పోతున్నారని మండిపడ్డారు. గోనెగండ్లలో టీడీపీ సర్పంచ్ గెలిచినందుకు ప్రజలకు తాగునీరు సరిగా చేయకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-01-02T20:32:31+05:30 IST