కామారెడ్డి జిల్లాలో విషాదం

ABN , First Publish Date - 2021-01-19T17:29:36+05:30 IST

జిల్లాలోని సదాశివనగర్‎లో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు చెవి కమ్మలు కొనివ్వలేదని మనస్తాపంతో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పూజిత ...

కామారెడ్డి జిల్లాలో విషాదం

కామారెడ్డి: జిల్లాలోని సదాశివనగర్‎లో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు చెవి కమ్మలు కొనివ్వలేదని మనస్తాపంతో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పూజిత ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో జరిగింది. ఈ విషయంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-19T17:29:36+05:30 IST