9,373 మిర్చి టిక్కీల విక్రయం
ABN , First Publish Date - 2020-11-28T05:23:33+05:30 IST
మిర్చియార్డుకు శుక్రవారం మొత్తం 9,903 మిర్చి టిక్కీలు రాగా యార్డులో నిల్వ ఉన్న వాటితో కలిపి 9,373 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు.
గుంటూరు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మిర్చియార్డుకు శుక్రవారం మొత్తం 9,903 మిర్చి టిక్కీలు రాగా యార్డులో నిల్వ ఉన్న వాటితో కలిపి 9,373 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా యార్డులో 28,501 టిక్కీలు నిల్వ ఉన్నట్లు సెక్రెటరీ ఎం.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.