క్రికెట్‌కు మిథున్‌ గుడ్‌బై

ABN , First Publish Date - 2021-10-09T06:43:41+05:30 IST

భారత మాజీ పేసర్‌ అభిమన్యు మిథున్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 2010-11లో భారత్‌కు 4 టెస్ట్‌లు, 5 వన్డేల్లో ప్రాతినిధ్యం వహిం చాడు.

క్రికెట్‌కు మిథున్‌ గుడ్‌బై

న్యూఢిల్లీ: భారత మాజీ పేసర్‌ అభిమన్యు మిథున్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 2010-11లో భారత్‌కు 4 టెస్ట్‌లు, 5 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. 12 అంతర్జాతీయ వికెట్లు తీశా డు. కర్ణాటకకు చెందిన 31 ఏళ్ల మిథున్‌ దేశవాళీ క్రికెట్‌లో 103 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, 96 లిస్ట్‌-ఎ గేమ్‌లు, 74 టీ20లు ఆడాడు. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో మిథున్‌ మొత్తం 543 వికెట్లు సాధించాడు. ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లకు ఆడాడు. 

Updated Date - 2021-10-09T06:43:41+05:30 IST