27 నుంచి ఏపీలో మిజోరాం గవర్నర్ పర్యటన
ABN , First Publish Date - 2021-10-27T03:15:36+05:30 IST
ఏపీలో ఈ నెల 27 నుంచి మిజోరాం గవర్నర్ కంభంపాటి
కృష్ణా: ఏపీలో ఈ నెల 27 నుంచి మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు పర్యటించనున్నారు. ఐదు రోజుల పాటు అనగా 27 నుంచి 31 వరకు ఏపీలో గవర్నర్ హరిబాబు పర్యటిస్తారు. బుధవారం మ.3:20కు విజయవాడకు గవర్నర్ హరిబాబు రానున్నారు. ఐదు రోజుల పాటు ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ప్రైవేట్ కార్యక్రమాల్లో గవర్నర్ హరిబాబు పాల్గొననున్నారు.