నాదెప్పుడు ప్రజల లైన్: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2021-10-30T23:03:32+05:30 IST

"నాదెప్పుడు ప్రజల లైన్.. ప్రజలు బాగుండాలనే నేను కోరుకుంటా"అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

నాదెప్పుడు ప్రజల లైన్: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సంగారెడ్డి: "నాదెప్పుడు ప్రజల లైన్.. ప్రజలు బాగుండాలనే నేను కోరుకుంటా"అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మీడియాలనో సమైక్య రాష్ట్రంగా ఉండాలంటే తాను అంటే తనను తప్పుపట్టారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ అందరూ అదే మాట్లాడుతున్నారన్నారు. ఇది ఎన్నికల కోసం టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీ ఆడుతున్న డ్రామా అని ఆయన ఆరోపించారు. ఇదంతా టీఆర్ఎస్, వైసీపీ ఆడుతున్న ఆట అని మీడియా చిట్‌చాట్‌లో జగ్గారెడ్డి అన్నారు. రెండు రాష్ట్రాలను కలపొద్దు అనేది రేవంత్ వ్యక్తిగత అభిప్రాయమని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-30T23:03:32+05:30 IST