అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి
ABN , First Publish Date - 2020-06-05T20:26:18+05:30 IST
సంగారెడ్డి: లాక్డౌన్ నుంచి కొన్ని సడలింపులివ్వడంతో మంత్రులు, ఎమ్మెల్యే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు.
సంగారెడ్డి: లాక్డౌన్ నుంచి కొన్ని సడలింపులివ్వడంతో మంత్రులు, ఎమ్మెల్యే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారంతో పాటు గుమ్మడిదల మండలలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు.