కేటీఆర్, రాహుల్ గాంధీకి డ్రగ్స్ టెస్టు చేయించాలి: రఘునందన్‌రావు

ABN , First Publish Date - 2021-09-19T01:35:46+05:30 IST

రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌కు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్

కేటీఆర్, రాహుల్ గాంధీకి డ్రగ్స్ టెస్టు చేయించాలి: రఘునందన్‌రావు

హైదరాబాద్: రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌కు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి డ్రగ్స్ టెస్టు చేయించాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. డ్రగ్స్‌ పరీక్షలకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని రఘునందన్‌రావు పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి లేదన్నారు. రాజకీయాల కోసమే బీజేపీపై రేవంత్‌ అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. 

Updated Date - 2021-09-19T01:35:46+05:30 IST