ఈసీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-11-30T16:32:04+05:30 IST

రాష్ట్ర ఎన్నికల సంఘంపై బీజేపీ ఎమ్మల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు

ఈసీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల సంఘంపై బీజేపీ ఎమ్మల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం  లొంగిపోయిందని ఆరోపించారు. టీఆర్ఎస్ డబ్బులు పంపకాన్ని అడ్డుకోవటంలో  ఎస్‌ఈసీ పూర్తి విఫలమైందని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలపై దాడులను ఖండిస్తున్నానన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకుని బీజేపీకి ఓటు వేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. 

Updated Date - 2020-11-30T16:32:04+05:30 IST