ఐసొలేషన్‌ వార్డులకు 70 లక్షలిచ్చిన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-08-15T09:29:21+05:30 IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో భువనగిరి ఎమ్మెల్యే ..

ఐసొలేషన్‌ వార్డులకు 70 లక్షలిచ్చిన ఎమ్మెల్యే

భువనగిరి టౌన్‌, ఆగస్టు 14: యాదాద్రి భువనగిరి జిల్లాలోని కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఐసొలేషన్‌ వార్డులకు రూ.70 లక్షలు సొంత నిధులు వెచ్చించారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌లో 50పడకలు, భువనగిరి జిల్లా ఆస్పత్రిలో 19 పడకలతో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డుల్లోలోని 74 పడకలకు  ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించారు. 

Updated Date - 2020-08-15T09:29:21+05:30 IST