Nizamabad: ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌ను పరామర్శించిన కవిత

ABN , First Publish Date - 2021-07-21T17:43:27+05:30 IST

రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌ను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఇటీవల ఎమ్మెల్యే బాజిరెడ్డి సతీమణి శోభారాణి స్వర్గస్తులయ్యారు.

Nizamabad: ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌ను పరామర్శించిన కవిత

నిజామాబాద్: రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌ను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఇటీవల ఎమ్మెల్యే బాజిరెడ్డి సతీమణి శోభారాణి స్వర్గస్తులయ్యారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలోని ఆయన స్వగృహంలో ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించిన కవతి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. శోభారాణి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. 

Updated Date - 2021-07-21T17:43:27+05:30 IST