సాయినార్ ఫార్మా వద్దకు వెళ్లిన ఎమ్మెల్సీ మాధవ్‌ను అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2020-06-30T21:15:18+05:30 IST

విశాఖ: సాయినార్ ఫార్మా ప్రమాదాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్సీ మాధవ్, సీపీఐ నేత నానిలను పోలీసులు అడ్డుకున్నారు.

సాయినార్ ఫార్మా వద్దకు వెళ్లిన ఎమ్మెల్సీ మాధవ్‌ను అడ్డుకున్న పోలీసులు

విశాఖ: సాయినార్ ఫార్మా ప్రమాదాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్సీ మాధవ్, సీపీఐ నేత నానిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా.. విశాఖపట్నం జిల్లా పరవాడ ఫార్మా సిటీలో ఉన్న సాయినార్ లైఫ్ సైన్సెస్ సంస్థలో విష వాయువులు విడుదలై ఇద్దరు మృతి చెందారు.


Updated Date - 2020-06-30T21:15:18+05:30 IST