అయోధ్యలో పారిజాత మొక్క నాటిన ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2020-08-05T19:42:41+05:30 IST

నరేంద్ర మోదీ హనుమాన్ గఢీ ఆలయాన్ని సందర్శించారు.

అయోధ్యలో పారిజాత మొక్క నాటిన ప్రధాని మోదీ

అయోధ్య: రామమందిరానికి శంకుస్థాపన చేయడానికి బుధవారం అయోధ్యకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హనుమాన్ గఢీ ఆలయాన్ని సందర్శించారు. ఆలయమంతా కలియతిరిగారు. రాంలల్లా విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు మోదీకి కిరీటం ధరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నరేంద్రమోదీ పారిజాత మొక్క నాటారు.

Updated Date - 2020-08-05T19:42:41+05:30 IST