అనారోగ్యంతో బాధపడుతున్న కన్నతల్లిని సజీవ దహనం చేసిన తనయుడు

ABN , First Publish Date - 2020-05-27T16:26:04+05:30 IST

నల్లగొండ: కన్నతల్లిని కొడుకే సజీవ దహనం చేసిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

అనారోగ్యంతో బాధపడుతున్న కన్నతల్లిని సజీవ దహనం చేసిన తనయుడు

నల్లగొండ: కన్నతల్లిని కొడుకే సజీవ దహనం చేసిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. నల్లగొండ జిల్లా నర్సింగ్‌ బట్ల గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న కన్నతల్లి శాంతమ్మ ఒంటిపై కొడుకు లింగస్వామి కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. 


Updated Date - 2020-05-27T16:26:04+05:30 IST