సీఎస్‌తో భేటీ కానున్న ఎంపీ అరవింద్

ABN , First Publish Date - 2021-01-15T21:03:21+05:30 IST

ఎంపీ అరవింద్ కొద్దిసేపటి క్రితం బీఆర్కే భవన్‌కు చేరుకున్నారు.

సీఎస్‌తో భేటీ కానున్న ఎంపీ అరవింద్

హైదరాబాద్: ఎంపీ అరవింద్ కొద్దిసేపటి క్రితం బీఆర్కే భవన్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో చీఫ్ సెక్రటరీతో ఎంపీ భేటీ కానున్నారు. పసుపు పంటకి మద్దతు ధర, ఇతర విషయాలపై సీఎస్‌తో అరవింద్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-01-15T21:03:21+05:30 IST