ఏపీలో ఆయుర్వేద ఆస్పత్రులు ఎప్పుడు పెడతారు: గోరంట్ల మాధవ్

ABN , First Publish Date - 2021-12-03T19:23:57+05:30 IST

ఆయుర్వేద వైద్యంపై కేంద్రం స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని ఎంపీ గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు.

ఏపీలో ఆయుర్వేద ఆస్పత్రులు ఎప్పుడు పెడతారు: గోరంట్ల మాధవ్

న్యూఢిల్లీ: ఆయుర్వేద వైద్యంపై కేంద్రం స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ లోక్‌సభలో డిమాండ్ చేశారు. ఏపీలో ఆయుర్వేద ఆస్పత్రి ఏర్పాటు చేసే ఆలోచన ఏమైనా ఉందా? అని కేంద్ర ఆయుష్ మంత్రి సర్వానంద సోనోవాల్‌ను అడిగారు. ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తులను స్వీకరిస్తామని వివరించారు.

Updated Date - 2021-12-03T19:23:57+05:30 IST