‘పేట’ సమస్యల పరిష్కారానికి ఎంపీ హామీ

ABN , First Publish Date - 2021-06-24T05:45:15+05:30 IST

మేజర్‌ పంచాయతీ పాయకరావు పేటలో సమస్యలను ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి దృష్టికి తీసుకు వెళ్లగా, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చి నట్టు సర్పంచ్‌ గారా ఉషశ్రీ తెలిపారు.

‘పేట’ సమస్యల పరిష్కారానికి ఎంపీ హామీ
ఎంపీకి వినతి పత్రం అందిస్తున్న సర్పంచ్‌ ఉషశ్రీ


పాయకరావుపేట : మేజర్‌ పంచాయతీ పాయకరావు పేటలో సమస్యలను ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి దృష్టికి తీసుకు వెళ్లగా, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చి నట్టు సర్పంచ్‌ గారా ఉషశ్రీ తెలిపారు. ఈ మేరకు బుధ వారం అనకాపల్లిలో ఆమెను కలిసి వినతి పత్రం అంద జేసి నట్టు చెప్పారు.  మెయిన్‌ రోడ్డు విస్తరణ, మంచి నీటి సర ఫరా, సీసీ రోడ్ల నిర్మాణం తదితర అంశాలను వివరిం చామ న్నారు. ఎంపీడీవో సాంబశివరావు, తహసీల్దార్‌ పి.అంబేడ్కర్‌, ఎంఈవో కేఎన్‌గాంధీ, వైసీపీ నాయకుడు గారా ప్రసాద్‌, పంచాయతీ ఈవో ఎంఎస్‌ ప్రసాద్‌  పాల్గొన్నారు.

 

Updated Date - 2021-06-24T05:45:15+05:30 IST