పునరావాస మండలి సభ్యుడిగా ఎంపీ రామ్మోహన్‌

ABN , First Publish Date - 2020-09-27T09:09:38+05:30 IST

భారతీయ పునరావాస మండలి జ నరల్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా లోక్‌సభ నుంచి టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయు డు ఎన్నికయ్యారు...

పునరావాస మండలి సభ్యుడిగా ఎంపీ రామ్మోహన్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): భారతీయ పునరావాస మండలి జ నరల్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా లోక్‌సభ నుంచి టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయు డు ఎన్నికయ్యారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం శనివారం బులెటిన్‌ వి డుదల చేసింది. 2 పోస్టులకుగాను ఎన్నికలు నిర్వహించగా రెండే నామి నేషన్లు వచ్చాయని, దాంతో రామ్మోహన్‌తో పాటు మరో ఎంపీ రాంశంకర్‌ కఠారియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆ బులెటిన్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2020-09-27T09:09:38+05:30 IST