టీటీడీ భూముల వేలం నిర్ణయంపై స్పందించిన ఎంపీ టీజీ వెంకటేష్

ABN , First Publish Date - 2020-05-23T23:35:54+05:30 IST

టీటీడీ భూముల వేలం నిర్ణయంపై స్పందించిన ఎంపీ టీజీ వెంకటేష్

టీటీడీ భూముల వేలం నిర్ణయంపై స్పందించిన ఎంపీ టీజీ వెంకటేష్

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ భూములను వేలం వేయాలన్న నిర్ణయంపై బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ స్పందించారు. దేవాలయ ఆస్తులు వేలం వేయడానికి వీలు లేదని, కోర్టుల నుంచి ఆదేశాలు ఉన్నాయని వెంకటేష్ అన్నారు. అది జరిగితే మళ్లీ న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని వెంకటేష్ అన్నారు. ఎప్పుడూ కోర్టుల చుట్టూ తిరగకుండా ప్రజలకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, అవి చేస్తూ పోతే మంచిదని టీజీ వెంకటేష్ సూచించారు.

Updated Date - 2020-05-23T23:35:54+05:30 IST