నేటి నుంచి ఎంటీఏఆర్ ఇష్యూ
ABN , First Publish Date - 2021-03-03T12:05:34+05:30 IST
నేటి నుంచి ఎంటీఏఆర్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభం కానుంది. 5న ముగుస్తుంది. షేర్ల కోసం దరఖాస్తుకు ధర శ్రేణిని రూ.574-575గా నిర్ణయించింది...
హైదరాబాద్: నేటి నుంచి ఎంటీఏఆర్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభం కానుంది. 5న ముగుస్తుంది. షేర్ల కోసం దరఖాస్తుకు ధర శ్రేణిని రూ.574-575గా నిర్ణయించింది. కాగా కంపెనీలో యాంకర్ ఇన్వెస్టర్లు రూ.179 కోట్ల పెట్టుబడులు పెట్టారు. 31.11 లక్షల షేర్లను 15 మంది యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. ఒక్కో షేరు రూ.575కు ఈ షేర్లను విక్రయించారు.