మహాయోగి మనసులో మర్డర్‌ ఆలోచన!

ABN , First Publish Date - 2020-07-07T02:41:42+05:30 IST

దేవుడి గురించి అన్వేషించి, ఆత్మ పరమాత్మల ఏకత్వాన్ని కనుగొన్న అద్వైత యోగి స్వామి వివేకానంద.

మహాయోగి మనసులో మర్డర్‌ ఆలోచన!

దేవుడి గురించి అన్వేషించి, ఆత్మ పరమాత్మల ఏకత్వాన్ని కనుగొన్న అద్వైత యోగి స్వామి వివేకానంద. సర్వం విష్ణుమయం జగత్ - అంటూ మానవుడి లోనే దైవాన్ని చూడమని బోధించిన ప్రబోధకుడాయన. 


మానవాళి మేలు కోసం తాను ఎన్ని సార్లయినా నరకానికి వెళ్లడానికి సిద్ధం అని ప్రకటించిన ధీరుడు. మనిషి కోసమే కాదు, మూగ జీవుల కోసమూ ఆయన తపించాడు. నా దేశంలో కేవలం ఒక్క కుక్క ఆకలిగా పడి ఉన్నా భరించలేను అన్నాడు ఆ మహనీయుడు.


మరి అలాంటి మహాయోగి - మర్డర్‌ చేయాలనుకుంటాడా? అసలు ఒక మనిషిని చంపాలనే ఆలోచన అలాంటి పుణ్యాత్ముల మనసులోకైనా వస్తుందా? తోటి వ్యక్తుల్లో దైవాన్ని చూడగలిగే  వ్యక్తికి ఓ నిండు ప్రాణం తీయాలనిపిస్తుందా? కానీ అనిపించింది. ఇది నిజం! 


ఓ సందర్భంలో - మనిషిని చంపాలి అనే ఓ క్రూరమైన ఆలోచన – వివేకానందుడి మనసులోకి వచ్చింది. అసలు ఎందుకలా జరిగింది? మరి అప్పుడు ఆయన ఏం చేశారు?


మహా యోగి వివేకానందుడి జీవితంలో అందరికీ తెలియని అద్భుత విశేషం...


వీడియో చూడండి. ఆ వింత వెనక రహస్యాన్ని తెలుసుకోండి.


SPIRITUAL SECRETS ఛానెల్‌కి SUBSCRIBE చేయండి.

Updated Date - 2020-07-07T02:41:42+05:30 IST