muttupeta నుంచి కోవైకి bus service ప్రారంభం
ABN , First Publish Date - 2021-10-17T13:30:00+05:30 IST
తిరువారూర్, కోయంబత్తూర్ జిల్లాల ప్రజల కోరిక మేరకు ముత్తుపేట నుంచి కోవైకి శనివారం బస్సు సేవలను రాష్ట్రప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి ఏకేఎస్ విజయన్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతిరో
ప్యారీస్(చెన్నై): తిరువారూర్, కోయంబత్తూర్ జిల్లాల ప్రజల కోరిక మేరకు ముత్తుపేట నుంచి కోవైకి శనివారం బస్సు సేవలను రాష్ట్రప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి ఏకేఎస్ విజయన్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతిరోజూ ఉదయం 9.50 గంటలకు ముత్తుపేట నుంచి ప్రయాణికులతో బయల్దేరే ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు రాత్రి 8 గంటలకు కోయంబత్తూర్ చేరుకుంటుంది. తిరుగు మార్గంలో రాత్రి 9 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 7 గంటలకు ముత్తుపేటకు చేరుకుంటుంది.