రాష్ట్రీయ కళామంచ్ ఆధ్వర్యంలో ‘నా పాట-నా దేశం’
ABN , First Publish Date - 2020-08-13T08:05:59+05:30 IST
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని‘నా పాట - నా దేశం’ పేరిట ఒక కార్యక్రమాన్ని
హైదరాబాద్, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని‘నా పాట - నా దేశం’ పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ర్టీయ కళామంచ్ తెలంగాణ, ఏపీ కన్వీనర్లు నాగరాజు, నాదముని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 14, 15 తేదీలలో జూమ్ యాప్, ఎఫ్బీ లైవ్ ద్వారా చూడవచ్చన్నారు.