అలాంటి ఆలోచనైనా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా?: నాదెండ్ల
ABN , First Publish Date - 2021-11-05T21:33:03+05:30 IST
పెట్రోల్, డీజిల్పై ఏపీ ప్రభుత్వం కూడా వ్యాట్ను తగ్గించాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
అమరావతి: పెట్రోల్, డీజిల్పై ఏపీ ప్రభుత్వం కూడా వ్యాట్ను తగ్గించాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కనీసం అలాంటి ఆలోచనైనా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. వ్యాట్ సహా అదనపు పన్ను, సెస్సులను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోందన్నారు.