మద్యానికి డబ్బు ఇవ్వలేదని దారుణం

ABN , First Publish Date - 2020-10-24T14:38:20+05:30 IST

జిల్లాలోని కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో దారుణం చోటు చేసుకుం

మద్యానికి డబ్బు ఇవ్వలేదని దారుణం

నాగర్‌కర్నూల్: జిల్లాలోని కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లి చంద్రమ్మతో కొడుకు రాముడు గొడవకు దిగారు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన రాముడు తల్లి తల నరికి..నరికిన తలతో అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-10-24T14:38:20+05:30 IST