సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణను కలిసిన నాగేశ్వర్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-10-15T04:09:38+05:30 IST

మిరుదొడ్డి మండలం ఖాజీపూర్‌ గ్రామానికి చెందిన ఎంజేఆర్‌ ట్రస్ట్‌ అధినేత, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మద్దుల నాగేశ్వర్‌రెడ్డి గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను తిరుపతిలో మర్యాదపూర్వకంగా కలిశారు.

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణను కలిసిన నాగేశ్వర్‌రెడ్డి
తిరుపతిలో జస్టిస్‌ ఎన్వీ రమణతో ఎంజేఆర్‌ ట్రస్ట్‌ అధినేత మద్దుల నాగేశ్వర్‌రెడ్డి

మిరుదొడ్డి, అక్టోబరు 14: మిరుదొడ్డి మండలం ఖాజీపూర్‌ గ్రామానికి చెందిన ఎంజేఆర్‌ ట్రస్ట్‌ అధినేత, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మద్దుల నాగేశ్వర్‌రెడ్డి గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను తిరుపతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గంలో ఎంజేఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలపై ఆయనకు వివరించారు. దుబ్బాక నియోజకవర్గంలో త్వరలో చేపట్టబోయే సేవా కార్యక్రమాలకు ఎన్వీ రమణను ఆహ్వానించినట్లు నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. 


 

Updated Date - 2021-10-15T04:09:38+05:30 IST