Telangana: మూసీ ప్రాజెక్ట్కు కొనసాగుతున్న వరద
ABN , First Publish Date - 2021-09-07T13:48:30+05:30 IST
జిల్లాలోని మూసీ ప్రాజెక్ట్కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆరుగురు గేట్లు ఎత్తివేసి
నల్గొండ: జిల్లాలోని మూసీ ప్రాజెక్ట్కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆరుగురు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మూసీ ఇన్ ఫ్లో 8,470 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 7,223 క్యూసెక్కులుగా ఉంది. అలాగే మూసీ పూర్తి నీటినిల్వ 4.46 టీఎంసీలకు గాను... ప్రస్తుతం 3.26 టీఎంసీలుగా కొనసాగుతోంది.