561.00 అడుగులకు చేరిన నాగార్జుసాగర్ నీటిమట్టం

ABN , First Publish Date - 2020-08-11T14:13:36+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా...

561.00 అడుగులకు చేరిన నాగార్జుసాగర్ నీటిమట్టం

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 561.00 అడుగులకు చేరింది. అలాగే ఇన్ ఫ్లో 40,259 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 6001 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలకు గాను...ప్రస్తుత నీటి నిల్వ 234.8110 టీఎంసీలుగా ఉంది. 

Updated Date - 2020-08-11T14:13:36+05:30 IST