Nallagonda: ధాన్యం కొనుగోలు టోకెన్ల కోసం రైతుల పడిగాపులు

ABN , First Publish Date - 2021-11-03T13:56:56+05:30 IST

ధాన్యం కొనుగోలు టోకెన్ల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు.

Nallagonda: ధాన్యం కొనుగోలు టోకెన్ల కోసం రైతుల పడిగాపులు

నల్లగొండ: ధాన్యం కొనుగోలు టోకెన్ల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. సూర్యాపేట జిల్లా నెరేడుచర్ల, మిర్యాలగూడ వ్యవసాయ అధికారి కార్యాలయాల్లో టోకెన్ల కోసం రాత్రి నుంచే క్యూలో రైతులు వేచి ఉన్నారు. రోజుకు 300 - 600 చొప్పున ఈ నెల 6 వరకు టోకెన్లను వ్యవసాయ శాఖ అధికారులు పంపిణీ చేస్తున్నారు. 


Updated Date - 2021-11-03T13:56:56+05:30 IST