లోకేష్పై వైసీపీ ఎమ్మెల్యే దుర్భాషలు
ABN , First Publish Date - 2021-06-20T18:26:07+05:30 IST
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్పై వైసీపీ నేతలు తిట్ల పురాణం అందుకున్నారు.
నెల్లూరు జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్పై వైసీపీ నేతలు తిట్ల పురాణం అందుకున్నారు. ఒకరి తర్వాత మరొకరు లోకేష్పై అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇదే కోవలో వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేరారు. రాయలేని, చెప్పలేని మాటలతో లోకేష్ను తిట్టిపోశారు.