తాలిబ‌న్ల తాత‌ల్లా త‌యార‌య్యారు వైసీపీబ‌న్లు: లోకేష్

ABN , First Publish Date - 2021-09-02T22:42:17+05:30 IST

తాలిబ‌న్ల తాత‌ల్లా త‌యార‌య్యారు వైసీపీబ‌న్లు: లోకేష్

తాలిబ‌న్ల తాత‌ల్లా త‌యార‌య్యారు వైసీపీబ‌న్లు: లోకేష్

అమరావతి: తాలిబ‌న్ల తాత‌ల్లా త‌యార‌య్యారు వైసీపీబ‌న్లు అని టీడీపీ నేత నారా లోకేష్‌ అన్నారు. వాళ్లు ఓపీయం (న‌ల్లమందు) ఒక్కటే పండిస్తారని అననారు. వైసీపీబ‌న్ల పాలనలో వాలంటీర్ వాసు సారా త‌యారీ నుంచి మొద‌లై నేడు నాటు తుపాకుల త‌యారీ ఉపాధి కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నెల‌కొల్పిన‌ మెడ్‌టెక్‌ జోన్‌లో క‌రోనా కిట్లు మేక్ ఇన్ ఆంధ్రా అయితే... జ‌గ‌న్ విధ్వంస‌క పాల‌న‌లో ఫ్యాక్షన్‌ కిట్లు మేడ్ ఇన్ ఆంధ్రా అయ్యాయని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-09-02T22:42:17+05:30 IST