‘కొన్ని సార్లు ప్రజలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు’

ABN , First Publish Date - 2020-05-28T00:54:53+05:30 IST

ఎన్నికల్లో పడిన ఓట్లను బట్టి పార్టీ స్థితిగతులను అంచనా వేయొద్దని ఏబీఎన్‌ ది డిబేట్‌లో విశ్లేషకులు నరసింహారావు అన్నారు.

‘కొన్ని సార్లు ప్రజలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు’

హైదరాబాద్: ఎన్నికల్లో పడిన ఓట్లను బట్టి పార్టీ స్థితిగతులను అంచనా వేయొద్దని ఏబీఎన్‌ ది డిబేట్‌లో విశ్లేషకులు నరసింహారావు అన్నారు. కొన్ని సార్లు ప్రజలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు..పనికిమాలిన వాళ్లను కూడా అధికారంలోకి తీసుకొస్తారని పేర్కొన్నారు. వైసీపీ గెలుపు.. నిజమైన గెలుపే కాదన్నారు. 

Updated Date - 2020-05-28T00:54:53+05:30 IST