మూడో రోజు ఏసీబీ కస్టడీకి మల్కాజ్గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి
ABN , First Publish Date - 2020-10-07T18:00:47+05:30 IST
హైదరాబాద్: మల్కాజ్గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డిని మూడో రోజు ఏసీబీ కస్టడీకి తీసుకంది.
హైదరాబాద్: మల్కాజ్గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డిని మూడో రోజు ఏసీబీ కస్టడీకి తీసుకంది. పదవిని అడ్డుపెట్టుకుని భూదందాలకు పాల్పడినట్టు ఆధారాలు సేకరించింది. పెద్ద అంబర్పేటలో హోటల్ బిజినెస్లో రూ.50 లక్షల పెట్టుబడులపై ఆరా తీసింది. హైటెక్ సిటీ సర్వేనెంబర్ 64లోని 2 వేల గజాల ప్రభుత్వ స్థలాన్ని.. రిజిస్ట్రేషన్ చేసిన రెవెన్యూ అధికారులను నేడు ఏసీబీ విచారించనుంది. బినామీలను కూడా ఏసీబీ అధికారులు విచారించనున్నారు.