చమురు శుద్ధి సామర్థ్యం రెట్టింపు: మోదీ

ABN , First Publish Date - 2020-11-22T09:54:26+05:30 IST

ఐదేళ్లలో చమురు శుద్ధి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలన్నది లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 2030 నాటికి

చమురు శుద్ధి సామర్థ్యం రెట్టింపు: మోదీ

న్యూఢిల్లీ, నవంబరు 21: ఐదేళ్లలో చమురు శుద్ధి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలన్నది లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 2030 నాటికి కర్బన ఉద్గారాలను కనీసం 30-35 శాతం మేర తగ్గించాలని టార్గెట్‌గా పెట్టుకున్నామని, దీనితో పాటు సహజవాయు వినియోగం పదేళ్లలో నాలుగురెట్లు పెంచడం లక్ష్యమని ఆయన వెల్లడించారు. అహ్మదాబాద్‌లో పండిట్‌ దీన్‌దయాళ్‌ పెట్రోలియం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.  

Updated Date - 2020-11-22T09:54:26+05:30 IST