సిరివెన్నెల మరణం నన్నెంతగానో బాధించింది: మోదీ (తెలుగులో ట్వీట్)

ABN , First Publish Date - 2021-12-01T01:15:41+05:30 IST

న్యూఢిల్లీ: సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తననెంతగానో బాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సీతారామశాస్త్రి అత్యంత ప్రతిభావంతులని

సిరివెన్నెల మరణం నన్నెంతగానో బాధించింది: మోదీ (తెలుగులో ట్వీట్)

న్యూఢిల్లీ: సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తననెంతగానో బాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సీతారామశాస్త్రి అత్యంత ప్రతిభావంతులని, ఆయన రచనల్లో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుందంటూ మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. రాష్ట్రపతి నుంచి సిరివెన్నెల కేంద్ర పురస్కారాన్ని అందుకుంటోన్న ఫొటోను జత చేశారు. తెలుగు భాషా ప్రాచుర్యానికి సీతారామశాస్త్రి ఎంతగానో కృషి చేశారని ప్రధాని కీర్తించారు. సిరివెన్నెల కుటుంబసభ్యులకు, స్నేహితులకు సంతాపాన్ని తెలిపారు. 






Updated Date - 2021-12-01T01:15:41+05:30 IST