జాతీయ సాహితీ పురస్కారం
ABN , First Publish Date - 2021-07-05T05:34:22+05:30 IST
ఆచార్య ఎన్జీ రంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సాహితీ పురస్కారానికి దీర్ఘ కవితలను ఆహ్వానిస్తున్నాం...
ఆచార్య ఎన్జీ రంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సాహితీ పురస్కారానికి దీర్ఘ కవితలను ఆహ్వానిస్తున్నాం 2017-2020 మధ్య ప్రచురితమైన/ పునర్ముద్రితమైన దీర్ఘ కవితలు నాలుగు కాపీలు సెప్టెంబరు 30లోపు చిరునా మా: నాగభైరవ ఆదినారాయణ, 202, శ్రీవెంకట సాయి రెసిడెన్సి, రెండవ లైను, రామయ్య నగర్, ఒంగోలు- 523 002, ప్రకాశం జిల్లా-కు పంపాలి. మొదటి కవితకు రూ.10వేలు, రెండవ కవితకు రూ.5వేల నగదు బహుమతులు ఉంటాయి. మరిన్ని వివరాలకు: 98497 99711.
జక్కంపూడి సీతారామారావు