నాటు సారా తాగి ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2020-05-31T16:55:44+05:30 IST

నాటు సారా తాగి ఇద్దరు మృతి

నాటు సారా తాగి ఇద్దరు మృతి

విశాఖ: జిల్లాలోని కసింకోటలో విషాదఘటన చోటుచేసుకుంది. నాటుసారా తాగి ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించారు. బాధితుల కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2020-05-31T16:55:44+05:30 IST