11 వాహనాలకు నిప్పుపెట్టిన నక్సల్స్

ABN , First Publish Date - 2020-06-03T22:36:53+05:30 IST

జార్ఖండ్‌లోని లోహర్‌దగా జిల్లాలో నక్సల్స్ మరోసారి విరుచుకుపడ్డారు. ఎక్స్‌కవేటర్లు సహా 11 వాహనాలకు..

11 వాహనాలకు నిప్పుపెట్టిన నక్సల్స్

లోహర్‌దగా: జార్ఖండ్‌లోని లోహర్‌దగా జిల్లాలో నక్సల్స్ మరోసారి విరుచుకుపడ్డారు. ఎక్స్‌కవేటర్లు సహా 11 వాహనాలకు నిప్పుపెట్టారు. కిస్కో పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్టు నక్సల్స్ ఏరివేత ఆపరేషన్స్ ఐజీ సాకేత్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ఘటన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది నక్సల్స్ కోసం గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేసినట్టు చెప్పారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉన్నాయి.

Updated Date - 2020-06-03T22:36:53+05:30 IST