పెనుశీల లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో కరోనా కలకలం
ABN , First Publish Date - 2020-09-21T14:55:00+05:30 IST
జిల్లాలోని పెనుశీల లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో కరోన కలకలం రేపుతోంది.
నెల్లూరు: జిల్లాలోని పెనుశీల లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో కరోనా కలకలం రేపుతోంది. 8 మంది ఆలయ సిబ్బంది, పూజారులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈరోజు, రేపు ఆలయం మూసివేసి హైపో ద్రావణం శానిటైజర్ చేయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది.