నెల్లూరు జిల్లా వేముగుంటపాలెంలో దారుణం

ABN , First Publish Date - 2020-09-28T21:46:38+05:30 IST

నాయుడుపేట మండలం వేముగుంటపాలెంలో దారుణం జరిగింది. ఓ బాలిక మాయ మాటలుకు మోసపోయింది. 15 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి

నెల్లూరు జిల్లా వేముగుంటపాలెంలో దారుణం

నెల్లూరు: నాయుడుపేట మండలం వేముగుంటపాలెంలో దారుణం జరిగింది. ఓ బాలిక మాయ మాటలకు మోసపోయింది. 15 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి యువకుడు సోమశేఖర్ గర్భవతిని చేశాడు. కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా 6 నెలల గర్భవతిగా వైద్యులు నిర్ధారించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-09-28T21:46:38+05:30 IST