నెల్లూరు జిల్లాలో దారుణ హత్య
ABN , First Publish Date - 2021-10-31T02:56:55+05:30 IST
జిల్లాలోని నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముకుందాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని దుండగులు దారుణ హత్యకు పాల్పడ్డారు.
నెల్లూరు: జిల్లాలోని నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముకుందాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని దుండగులు దారుణ హత్యకు పాల్పడ్డారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.