సోనియా గాంధీతో భేటీ అయిన సిద్దూ

ABN , First Publish Date - 2021-07-16T20:52:35+05:30 IST

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సిద్దూ సమావేశమయ్యారు.

సోనియా గాంధీతో భేటీ అయిన సిద్దూ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సిద్దూ సమావేశమయ్యారు. పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్, సిద్దూ మధ్య వివాదం రేగిన తరుణంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సిద్దూని నియమిస్తారన్న వార్తలపై సీనియర్ నేత మనీష్ తివారి అసంతృప్తి వ్యక్తం చేశారు. పంజాబ్‌లో సిక్కులు, హిందువులకు సమాన ప్రాధాన్యం దక్కాలని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2021-07-16T20:52:35+05:30 IST