దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..
ABN , First Publish Date - 2021-11-06T16:54:35+05:30 IST
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా గడిచిన 24 గంటల్లో 10,929 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 392 మరణాలు సంభవించాయి. దేశంలో కరోనా నుంచి 12,509 కోలుకున్నారు
ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా గడిచిన 24 గంటల్లో 10,929 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 392 మరణాలు సంభవించాయి. దేశంలో కరోనా నుంచి 12,509 కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 1,46,950 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 107.92 కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో వెల్లడించింది.