ఏపీలో కొత్తగా 138 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-12-03T22:23:54+05:30 IST

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై అధికారులు బులెటిన్

ఏపీలో కొత్తగా 138 కరోనా కేసులు

అమరావతి: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై అధికారులు బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 138 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు ఏపీలో 20,73,390కి కరోనా కేసులు  చేరాయి. కరోనాతో మొత్తం 14,445 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 2,157 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,56,788 మంది రికవరీ చెందారు. 



Updated Date - 2021-12-03T22:23:54+05:30 IST