కడప ఎస్పీకి ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు

ABN , First Publish Date - 2021-10-05T16:56:17+05:30 IST

కడప ఎస్పీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్సీ) నోటీసులు జారీ చేసింది.

కడప ఎస్పీకి ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు

అమరావతి: కడప ఎస్పీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్సీ) నోటీసులు జారీ చేసింది. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేత ఫారుక్ షిబ్లీ నిర్బంధంపై సమితి నేతలు ఫిర్యాదు చేశారు. కడప జిల్లాలో మైనారిటీలపై పెరుగుతున్న దాడుల గురించి లేఖలో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ఎన్‌హెచ్ఆర్సీ పూర్తి వివరాలు పంపాలని కడప ఎస్పీని ఆదేశించింది.

Updated Date - 2021-10-05T16:56:17+05:30 IST