తెలుగు రాష్ట్రాల్లోని మాజీ మావోయిస్టుల ఇళ్లల్లో ఎన్ఐఏ సోదాలు

ABN , First Publish Date - 2021-11-18T14:23:56+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో మాజీ మావోయిస్టుల ఇళ్లలో ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహిస్తోంది. నాగోల్‌లో రవిశర్మ, భవానీ ఇళ్లలో

తెలుగు రాష్ట్రాల్లోని మాజీ మావోయిస్టుల ఇళ్లల్లో ఎన్ఐఏ సోదాలు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మాజీ మావోయిస్టుల ఇళ్లలో ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహిస్తోంది. నాగోల్‌లో రవిశర్మ, భవానీ ఇళ్లలో ఎన్‌ఐఏ తనిఖీలు కొనసాగుతున్నాయి. మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడిగా రవిశర్మ పనిచేశారు. అమరుల బంధుమిత్రుల సంఘం నాయకురాలిగా భవాని పని చేశారు. విశాఖలోని మాజీ మావోయిస్టు అన్నపూర్ణ ఇంట్లో సైతం సోదాలు కొనసాగుతున్నాయి.


Updated Date - 2021-11-18T14:23:56+05:30 IST