నిర్మల్‌లో రెండు సింహాల సంచారం?

ABN , First Publish Date - 2021-01-20T12:44:03+05:30 IST

జిల్లాలోని భైంసా మండలం పాంగ్రి పరిసరాల్లో రెండు సింహాలు సంచరిస్తున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది.

నిర్మల్‌లో రెండు సింహాల సంచారం?

నిర్మల్: జిల్లాలోని భైంసా మండలం పాంగ్రి పరిసరాల్లో రెండు సింహాలు సంచరిస్తున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సింహాల సంచారంపై అటవీశాఖ అధికారులు స్పందించారు. ఎలాంటి వదంతలు నమ్మవద్దని ప్రజలకు అటవీశాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. 

Updated Date - 2021-01-20T12:44:03+05:30 IST